ధ్యాన మందిరం — యోగదా సత్సంగ శాఖా మఠం, రాంచీ
మీకు ధ్యానం తప్ప మిగిలినవన్నీ చెయ్యగల సామర్థ్యం ఉన్నా, మీ ఆలోచనలు సద్దుమణిగి, మీ మనస్సు దైవశాంతితో సమశ్రుతిలో ఉన్నప్పుడు కలిగే ఆనందంతో సమానమైనది మీరు ఎప్పటికీ కనుగొనలేరు. — పరమహంస యోగానంద, యోగదా
మీకు ధ్యానం తప్ప మిగిలినవన్నీ చెయ్యగల సామర్థ్యం ఉన్నా, మీ ఆలోచనలు సద్దుమణిగి, మీ మనస్సు దైవశాంతితో సమశ్రుతిలో ఉన్నప్పుడు కలిగే ఆనందంతో సమానమైనది మీరు ఎప్పటికీ కనుగొనలేరు. — పరమహంస యోగానంద, యోగదా
1920లో పరమహంస యోగానందగారు తన అమెరికన్ శిష్యుల అంతర్దర్శనం పొందిన పవిత్ర స్థలంలో స్మృతి మందిరం నిర్మించబడింది. అన్ని మతాలు, సంప్రదాయాలు మరియు జాతులకు చెందిన ప్రజలకు క్రియాయోగం యొక్క సార్వత్రిక బోధనలను వ్యాప్తి
లిచీ వేది (లిచీ వృక్షం ప్రేమతో ఆ విధంగా పిలువబడుతుంది) ఒక వంద సంవత్సరాలకు పైగా ప్రాచీనమైనది, మరియు పరమహంస యోగానందగారి సాన్నిధ్యంతో పావనమైన పవిత్ర ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ విశాలమైన లిచీ
Please share your location to continue.
Check our help guide for more info.